ఆంధ్ర ప్రదేశ్

Mahanadu: మహానాడులో ఆకర్షణీయంగా నిలిచిన గజమాల

Mahanadu: మహానాడులో ఓ వీరాభిమాని తన అభిమానాన్ని చాటుకున్నారు. డ్రైఫ్రూట్స్ గజమాల తీసుకువచ్చి సభలో ఆకర్షణీయంగా నిలిచారు. రైతుల విజయమే తన విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాంటి సర్కారుకు రుణప్రాయంగా ఉంటామని రైతన్నలు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button