ఆంధ్ర ప్రదేశ్

Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Road Accident: కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనక నుండి వచ్చిన లారీ, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు భార్యభర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరు నుండి సొంతూరుకు తిరిగొస్తుండగా ఘటన సంభవించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button