ఆంధ్ర ప్రదేశ్
రేపు కళ్లితండాలో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు

పాకిస్థాన్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ను పార్ధివదేహం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సాయంత్రానికి మురళీనాయక్ను పార్ధివదేహం గోరంట్ల మండలం కళ్లితండాకు చేరుకోనుంది. రేపు కళ్లితండాలో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనుంది. అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్, నారా లోకేష్ హాజరుకానున్నారు.