ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 10గంటల సమయం

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 68,213 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 29,635 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు.