ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు

Vallabhaneni Vamsi: వంశీ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై కాసేపట్లో కౌంటర్లు దాఖలు కానున్నాయి. పోలీస్ కస్టడీ పిటిషన్పై లాయర్లు కౌంటర్ వేయనున్నారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
అయితే ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, దాడి, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటి కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు వల్లభనేని వంశీ. కాగా నిన్న వైఎస్ జగన్, వల్లభనేని వంశీని పరామర్శించారు. ములాఖత్ తర్వాత వంశీ అరెస్ట్పై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.