News
UPSC CSE Results 2024: సివిల్స్ తుది ఫలితాలు విడుదల

UPSC CSE Results 2024: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే ఫస్ట్ ర్యాంకు సత్తా చాటగా హర్షిత గోయల్ రెండు, అర్చిత్ పరాగ్ మూడో ర్యాంకుతో మెరిశారు. సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకుతో సత్తా చాటిన సాయి చైతన్య.