తెలంగాణ

Ponnam Prabhakar: పిల్లలకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: హైదరాబాద్ శిశు సంరక్షణ సంస్థలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 50 శిశు సంరక్షణ కేంద్రాల్లో 2 వేల 3 వందల మందికి పైగా పిల్లలు ఉన్నారు. వారిలో 1330 మందికి వివిధ రకాల సర్టిఫికెట్లు ఇచ్చామని మంత్రి అన్నారు.

వారికి వివిధ రకాల గుర్తింపు, విద్యాపరమైన, కుల, నివాస, ఆధార్ తదితర సర్టిఫికెట్‌లు ఇచ్చామన్నారు. ఇప్పుడున్న 50 శిశు విహార్‌లలో 6 ప్రభుత్వం నడుపుతుందన్నారు. మిగతావాటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button