జాతియం
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఏపీ వాసి మృతి

ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులతో పాలవెల్లి మృతి చెందినట్టు సమాచారం. మృతుడు గాజువాక జీవీఎంసీ టాక్స్ కలెక్టర్ జి.పాలవెల్లిగా గుర్తించారు. పాలవెల్లి మృతదేహం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. రేపు విశాఖకు తరలించనున్నారు. విశాఖ కూర్మన్నపాలెంలో పాలవెల్లి అంత్యక్రియలు జరగనున్నాయి.