ఆంధ్ర ప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా బూర్జలో రోడ్డు పనులకు ఎమ్మెల్యే రవికుమార్ శంకుస్థాపన

Ravi kumar: గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో 20 కోట్ల రూపాయల రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాడైన రోడ్డుకు కూటమి ప్రభుత్వంలో మహర్ధశ రానుంది అని తెలిపారు. ఏ గ్రామాలకి వెళ్లిన సరైన రోడ్డు మార్గాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button