తెలంగాణ
రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు.. పిల్లలకు పంచిన మెట్టు సాయికుమార్

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ ఫోటోతో కూడిన పతంగులు తయారు చేసి పిల్లలకు పంచారు. గతంలో రేవంత్ బర్త్ డే సందర్భంగా పూరీ సముద్రతీరంలో.. సీఎం సైకత శిల్పాన్ని తయారు చేయించారు సాయికుమార్. తాజాగా రేవంత్ ఫోటోతో గాలిపటాలు తయారు చేయించారు మెట్టు సాయికుమార్.



