ఆంధ్ర ప్రదేశ్
AP Liquor Scam: మూడోరోజు కస్టడీకి సజ్జల శ్రీధర్ రెడ్డి

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. మూడోరోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తు న్నారు. అంతకుముందు సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు.