Telangana
-
తెలంగాణ
Ponnam Prabhakar: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం సూచనలు
Ponnam Prabhakar: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు మంత్రి పొన్నం…
Read More » -
తెలంగాణ
Raja Singh: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచల వ్యాఖ్యలు
Raja Singh: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీ అయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తొందర్లోనే…
Read More » -
తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పాలసీ తెర మీదకి వచ్చిందా..?
Telangana: ఇప్పటి దాకా ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటోందా హస్తం పార్టీ..? తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పాలసీ తెర మీదకి వచ్చిందా..? పార్టీలో…
Read More » -
తెలంగాణ
TG SSC 2025 Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
TG SSC 2025 Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే.. ఈసారి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్తో…
Read More » -
తెలంగాణ
Medak: రోడ్డుప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. 11 మందికి తీవ్ర గాయాలు
Medak: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రావెల్స్ బస్సును డీసీఎం ఢీకొట్టింది. పెద్దశంకరంపేట మండలం కొలపల్లి దగ్గర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు…
Read More » -
తెలంగాణ
Chamala Kiran Kumar Reddy: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
Chamala Kiran Kumar Reddy: దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణలో కులగణన చేశామని ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.…
Read More » -
తెలంగాణ
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య ఒక…
Read More » -
తెలంగాణ
Harish Rao: జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదు
Harish Rao: అసెంబ్లీ లాబీలో చేసిన చిట్చాట్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక.. ప్రశ్నోత్తరాలను రద్దు…
Read More » -
తెలంగాణ
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు స్కూటీ లేదు, లూటీ ఉందంటూ ఆందోళన చేపట్టారు. మాట తప్పడం,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
దారుణం.. పిల్లలను కాలువలో విసిరేసిన కసాయి తండ్రి
కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను కాలువలోకి విసిరేశాడు ఓ కసాయి తండ్రి. అయితే కాలువలో ఈత కొడుతూ బయటకొచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు పదేళ్ల బాలుడు.…
Read More »