జాతియం
Chhattisgarh: ఛత్తీస్గడ్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్లు

Chhattisgarh: ఛత్తీస్గడ్ జిల్లాలో ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో ఏవోబీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని డేగకన్ను పెట్టాలని పోలీసులకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా ఏవోబీలో వాహనాల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
మరోవైపు భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. బుధ, గురువారాల్లో ఛత్తీస్గడ్లో వరుస ఎన్కౌంటర్లు జరగగా నంబాల కేశవరావు బృందం తుడిచిపెట్టు కుపోయిందని పోలీసుల వెల్లడించారు. అదేవిధంగా జంగు నవీన్, సజ్జా నాగేశ్వర్ రావు కూడా హతమైనట్లు తెలిపారు.