ఆంధ్ర ప్రదేశ్
Peddi Reddy: అమరావతి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూకబ్జాలపై విజిలెన్స్ నివేదిక !

Peddi Reddy: అమరావతి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 104 ఎకరాల్లో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఏర్పరచుకున్నారు. అటవీ భూములను ఆక్రమించి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారు పెద్దిరెడ్డి. దీంతో ఏడు రకాల ఆధారాలతో విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.