ఆంధ్ర ప్రదేశ్

Srisailam Project: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

Srisailam Project: శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 847 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button