జాతియం

ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ..

Maha Kumbh 2025: ప్రయోగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు ప్రకటించారు. ప్రయోగ్‌రాజ్ సెక్టార్-2లో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో తొక్కిసలాట ఘటన జరిగిందని.. భక్తులు బారికేడ్లు తోసుకుంటూ దూసుకొచ్చారని వెల్లడించారు. ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారని.. ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button