తెలంగాణ

Telangana: ఇవాళ బీఆర్‌ఎస్ అధ్యయన కమిటీ మొదటి సమావేశం.. పాల్గొననున్న కేటీఆర్

Telangana: ఇవాళ బీఆర్‌ఎస్ అధ్యయన కమిటీ మొదటి సమావేశం జరగనుంది. కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయరంగ స్థితిపై అధ్యయనం కోసం.. 9 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో.. కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయనుంది. వ్యవసాయ మంత్రి, వ్యవసాయ కమిషన్‌కు, కేటీఆర్‌కు నివేదిక అందించనుంది కమిటీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button