News

Revanth Reddy: రెండోరోజు దావో‌స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ పర్యటిస్తోంది. ఇవాళ రెండోరోజు పలు కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంకానున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button