తెలంగాణ
-
జహీరాబాద్లో పేలుళ్లు .. భయాందోళనలో స్థానికులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డ్రైనేజీలో పేలుళ్లు చోటు చేసుకున్నారు. పట్టణంలోని మూసానగర్ కాలనీలో ఉదయం పూట మురుగు కాలువలో భారీ శబ్దంతో టపాసుల మాదిరి పేలుళ్లు…
Read More » -
Uppal: తీవ్ర విషాదం.. టీచర్ మందలించాడని విద్యార్థి ఆత్మహత్య
Uppal: ఉప్పల్ పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భరత్నగర్లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూలు నాలుగవ అంతస్తు నుంచి…
Read More » -
Prashanth Reddy: పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి
Prashanth Reddy: పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్గా మారారని…
Read More » -
KTR: దివాళాకోరు మాటలు మాట్లాడే సీఎం దేశంలో ఎక్కడా ఉండరు
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ మాట్లాడినట్లు దేశంలో ఏ సీఎం మాట్లాడరని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై…
Read More » -
MLC Kavitha: నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ను సందర్శించిన కవిత
MLC Kavitha: పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండె తరక్కుపోతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించిన ఆమె రైతుల సమస్యలను అడిగి తెలసుకున్నారు.…
Read More » -
MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది
MLC Kavitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. గోదావరి నుంచి 200 టీఎంసీలు ఏపీ…
Read More » -
Sridhar Babu: గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది
Sridhar Babu: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పట్టభద్రులు, కాంగ్రెస్ నేతల సన్నాహక…
Read More » -
Telangana: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
Telangana: తెలంగాణకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను తెలంగాణకు కేంద్ర హోంశాఖ…
Read More » -
నేడు LRSపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు
Telangana: LRSపై తెలంగాణ ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోని ఉన్నవి మినహా మిగిలిన దరఖాస్తులకు ఆటోమేటిక్ ఫీ జనరేషన్ జరగనుంది.…
Read More » -
Fire Accident: రంగారెడ్డిలోని మణికంఠ టింబర్ డిపోలో చెలరేగిన మంటలు
Fire Accident: రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో అగ్నిప్రమాదం సంభవించింది. మణికంఠ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. 3 అగ్నిమాపక వాహనాలు…
Read More »