తెలంగాణ
-
Eatala Rajendar: దేవాలయాలపై జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి
Eatala Rajendar: హైదరాబాద్ జగద్దిరిగుట్టలోని 17 దేవాలయాలను ఖాళీ చేయాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది. హైడ్రా నోటీసులపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం…
Read More » -
Rangareddy: సినిమా షూటింగ్ లొకేషన్ చూపించేందుకు వెళ్లిన వ్యక్తి మృతి
Rangareddy: రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంకర్పల్లి, గండిపేట నాలుగు లైన్ల రహదారిపై మోకిలా వద్ద టంగుటూరు గ్రామస్తులు రాస్తారోకో…
Read More » -
Madhavaram Krishna Rao: ప్రభుత్వం మహిళలకు ఇచ్చి హామీలను మరచింది
Madhavaram Krishna Rao: రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం కల్పించి గత ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.…
Read More » -
Amberpet: 19 నెలల చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్రగాయాలు
Amberpet: అంబర్పేట్ గోల్నాక కమలానగర్లో చిన్నారి బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 19 నెలల పాప శ్రీలక్ష్మి పై శుక్రవారం రాత్రి…
Read More » -
Ponnam Prabhakar: మహిళలు ప్రతి రంగంలో రాణించాలి
Ponnam Prabhakar: అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాతబస్తీలోని గురుకుల పాఠశాలకు వచ్చిన మంత్రి విద్యార్థినులకు, వారి తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు…
Read More » -
Kishan Reddy: మహిళలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుంది
Kishan Reddy: సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని, ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆది నుంచి మహిళలను…
Read More » -
Uttam Kumar Reddy: SLBC వంటి క్లిష్టమైన సొరంగ ప్రమాదం ఎక్కడా జరగలేదు
Uttam Kumar Reddy: ఇప్పటి వరకు జరిగిన సొరంగ ప్రమాదాల్లో SLBC ప్రమాదం చాలా క్లిష్టమైందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సొరంగం…
Read More » -
వివేకా హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్…
Read More » -
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల భేటీ
హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ ఎంపీల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ…
Read More » -
SLBC Tunnel: 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 15వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు
SLBC Tunnel: SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ వద్దకు చేరుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రస్తుతం టెన్నెల్…
Read More »