తెలంగాణ
-
దారుణం.. శ్రీ బాలాజీ ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణం చోటుచేసుకుంది. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యానికి వచ్చిన వ్యక్తిని విగతజీవిగా…
Read More » -
రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య
ఖానాపూర్ మండలంలోని సోమర్ పెట్ ఏర్విచింతల్ గ్రామానికి చెందిన శ్వేత (20) కరీంనగర్ లోని ఉమెన్స్ డిగ్రీ కలశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతుండగా ఈ క్రమంలో…
Read More » -
Hyderabad: జూబ్లీహిల్స్లో కారు బీభత్సం.. మెట్రో పిల్లర్, డివైడర్ను ఢీకొట్టి ..
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పిల్లర్, డివైడర్ను ఢీకొట్టి.. రోడ్డుకు అడ్డంగా నిలిచింది కారు. ప్రమాదంలో కారు వెనుక టైరు ఊడింది. కారు…
Read More » -
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఇవాళ సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు రానున్నాయి.
Read More » -
అల్వాల్ పీఎస్లో ఎమ్మెల్యే జగదీష్రెడ్డిపై ఫిర్యాదు
Jagadish Reddy: అల్వాల్ పీఎస్లో ఎమ్మెల్యే జగదీష్రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీష్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అల్వాల్…
Read More » -
Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ మాట్లాడితే నీతులు.. ఎదుటి వాళ్ళు మాట్లాడితే భూతులా?
Chamala Kiran Kumar Reddy: మాజీ మంత్రి హరీష్రావుకు ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడితే నీతులు ఎదుటి వాళ్ళు మాట్లాడితే భూతులా?’…
Read More » -
Jupally Krishna Rao: ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలి
Jupally Krishna Rao: నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద…
Read More » -
Hyderabad: గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో దారుణం.. మార్ఫింగ్ వీడియోలతో బాలికకు వేధింపులు
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు. బాలిక నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేశాడు. బ్లాక్ మెయిల్…
Read More » -
Kishan Reddy: శంషాబాద్ ఎయిర్ పోర్టు స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తీర్చిదిద్దుతున్నాం
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను శంషాబాద్ విమానాశ్రయం స్థాయిలో తీర్చిద్దితున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . లాలపేట్ లో కిషన్ రెడ్డి…
Read More »
