తెలంగాణ
-
Telangana Budget: 3.04 లక్షల కోట్లతో బడ్జెట్.. శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
Telangana Budget: 2025-26 వార్షిక బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత…
Read More » -
-
Chamala Kiran Kumar Reddy: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
Chamala Kiran Kumar Reddy: దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణలో కులగణన చేశామని ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.…
Read More » -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య ఒక…
Read More » -
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది
MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్…
Read More » -
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబును తమకు అప్పగించాలని రాజలింగమూర్తి భార్య…
Read More » -
Harish Rao: జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదు
Harish Rao: అసెంబ్లీ లాబీలో చేసిన చిట్చాట్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక.. ప్రశ్నోత్తరాలను రద్దు…
Read More » -
-
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు స్కూటీ లేదు, లూటీ ఉందంటూ ఆందోళన చేపట్టారు. మాట తప్పడం,…
Read More » -
గాంధీ భవన్లో కాంగ్రెస్ బీసీ నాయకుల సంబరాలు
Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేపెట్టడంతో గాంధీ భవన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి…
Read More »