తెలంగాణ
-
ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్.. ఆసక్తికర సన్నివేశం
చెన్నైలో జరగబోయే సౌత్ ఇండియా జేఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. పార్లమెంట్ నియోజకవర్గల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై తమిళనాడు సీఎం…
Read More » -
Harish Rao: వంటంతా మేం ఒండితే.. గంట తిప్పి వంట చేశామంటున్నారు
Harish Rao: సీఎం రేవంత్ తీరుపై మాజీమంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. 15నెలల పాలనను అసెంబ్లీ వేదికగా ఏకిపారేశారు. సర్కార్ను నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తా…
Read More » -
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పాలసీ తెర మీదకి వచ్చిందా..?
Telangana: ఇప్పటి దాకా ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటోందా హస్తం పార్టీ..? తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పాలసీ తెర మీదకి వచ్చిందా..? పార్టీలో…
Read More » -
-
Pareshan Boys Imran: అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్రాన్
Pareshan Boys Imran: ఇన్స్టాలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘నా అన్వేషణ’ పేరుతో ట్రావెలింగ్ చేసే అన్వేష్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం…
Read More » -
హైదరాబాద్ అంబర్పేటలో కారు బీభత్సం
Amberpet: హైదరాబాద్ అంబర్పేటలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు దుకాణం ఎదుట ఉన్న ఆరు బైక్లను ఢీ కొట్టింది. ఘటన…
Read More » -
TG Assembly: బడ్జెట్పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ
TG Assembly: ఒక రోజు విరామం తర్వాత మళ్లీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరుగనుంది. చర్చకు డిప్యూటీ…
Read More » -
TG SSC 2025 Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
TG SSC 2025 Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే.. ఈసారి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్తో…
Read More » -
కిషన్రెడ్డి నేతృత్వంలో అమిత్షాను కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు, కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారు. కొత్తగా ఎన్నికైన…
Read More » -
Eatala Rajendar: రేవంత్రెడ్డి ప్రభుత్వం అంకెల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఉంది
Eatala Rajendar: రేవంత్రెడ్డి ప్రభుత్వం అంకెల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం అప్పులకు, వడ్డీలకే సరిపోతుందని…
Read More »