తెలంగాణ
-
KTR: కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉ. 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా…
Read More » -
Telangana: తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్ష సూచన
Telangana: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు…
Read More » -
Rain: హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Rain: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఉమ్మడి…
Read More » -
Adilabad: వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. నార్నూర్ మండలం పిప్పిరిలో సైతం నలుగురు వ్యవసాయ…
Read More » -
Nirmal: ఓ తండ్రి ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..
Nirmal: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెల్గామ్ గిరిజన తండాలో ఓ తండ్రి ఆలోచనకు సలాం కొట్టాల్సిందే వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులు ఇద్దరు బిజీబిజీగా ఉన్నారు. తమ…
Read More » -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ దూకుడు పెంచిన సిట్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. కేసులో ఉన్నవాళ్లను మళ్లీ వరుసగా విచారణకు పిలుస్తున్నారు. ఇందులో భాగంగా రేపు…
Read More » -
కర్మన్ఘాట్ ఆలయ సమీపంలో భారీగా చేరన వరద నీరు
Rain: నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కర్మన్ఘాట్ ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు…
Read More » -
శ్రీధర్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో SE శ్రీధర్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం శ్రీధర్కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్ను…
Read More » -
బడికి వేళాయె..!
తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. అయితే ఈ ఏడాది నుండి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా స్కూళ్లలో మౌలిక వసతులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ స్కూల్లో…
Read More » -
Raja Singh: నా మొదటి పార్టీ టీడీపీ, చివరి పార్టీ బీజేపీ
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. రాజకీయాలను వదిలేస్తాను…
Read More »