తెలంగాణ
-
సిగాచి పరిశ్రమలో కొనసాగుతోన్న సహయక చర్యలు
Sigachi Industries: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ షురూ అయింది. భారీ…
Read More » -
Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టుప్రాంతాలు జలమయం
తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. వర్షాలు…
Read More » -
KTR: ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం దుర్మార్గం
KTR: హైడ్రా కూల్చివేతల విషయంలో రేవంత్ వైఖరిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టవచ్చా అని ప్రశ్నించారు. మీ అన్న…
Read More » -
Harish Rao: కాంగ్రెస్ మొద్దు నిద్రను లేపింది బీఆర్ఎస్సే
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ వేశారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ను మొద్దు నిద్ర…
Read More » -
Harish Rao: హైడ్రా కూల్చివేతలపై హరీష్ రావు ట్వీట్
Harish Rao: హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద మధ్య తరగతి కుటుంబాల ఇల్లు కూలుస్తున్న హైడ్రాను నిలిపివేయాలని ఆయన…
Read More » -
Ramachandra Rao: నేను పేరుకే అధ్యక్షుడిని.. నేనెప్పటికీ కార్యకర్తను… మీ సేవకుడినే
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పేరుకే అధ్యక్షుడినని, కానీ పార్టీలో ఎప్పటికీ కార్యకర్తనేనన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన…
Read More » -
R&B శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష
Komatireddy Venkat Reddy: ఆర్ అండ్ బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో…
Read More » -
Thummala: ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
Thummala: సెక్రటేరియట్లో ఉద్యానవనశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారిగా అధికారులు ప్రగతిని వివరిస్తున్నారు. పామ్ ఆయిల్ ప్లాంటేషన్లో నెలవారీ ప్రగతిని సమీక్షించడంలేదని…
Read More » -
Ibrahimpatnam: పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దొంగలు హల్చల్ చేశారు. పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ చేశారు. ఆలయంలో 2 లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు, అమ్మవారి నగలు గుర్తుతెలియని…
Read More » -
Pashamylaram: పాశమైలాపం పేలుడు ఘటనలో 45కు పెరిగిన మృతుల సంఖ్య
Pashamylaram: ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి…
Read More »