జాతియం
-
Maoists: జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం
Maoists: మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ జోన్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగితామంటూ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.…
Read More » -
Tamil Nadu: దారుణం.. ప్రేయసిని నరికి చంపిన యువకుడు
Tamil Nadu: తమిళనాడులోని తంజావూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అజిత్కుమార్ అనే యువకుడు ప్రియురాలిని నరికి చంపాడు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లిచేసుకుంటుందని ఘాతుకానికి పాల్పడ్డాడు.…
Read More » -
PM Modi: రేర్ ఎర్త్ మాగ్నెట్స్పై ప్రధాని మోదీ ఫుల్ ఫోకస్
PM Modi: ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే జపం అదే రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఒకప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్న దేశాలు అత్యంత ధనిక దేశాలుగా భావించేవారు. అలాగే…
Read More » -
మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. డీకే శివకుమార్ సంచలన ట్వీట్
Karnataka: కర్ణాటకలో పదవుల పంచాయితీ కొనసాగుతుంది. సిద్దూ సీఎం కూర్చీపై డీకే నజర్ పడింది. కొద్ది రోజులుగా హస్తినలో లాబీయింగ్ జరుగుతుంది. కన్నడనాట పవర్ షేరింగ్ వివాదం…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
Chhattisgarh: ఇటీవల జరుగుతున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు భద్రతా బలగాల…
Read More » -
Karnataka: కర్ణాటకలో డిసెంబర్ 1కి ముందు సిద్ధరామయ్య–డీకే శివకుమార్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Karnataka: అక్కడ టామ్ అండ్ జెర్రీ ఆట గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుకా, వెనక్కా అన్నట్టుగా సాగుతోంది.…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పున మర్గం’ కార్యక్రమంలో భాగంగా నారాయణ్పూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో…
Read More » -
Haryana: ప్రాక్టీస్ సమయంలో విరిగిపడ్డ బాస్కెట్ బాల్ పోల్… యువ ప్లేయర్ మృతి
Haryana: హర్యానాలోని రోహ్తక్లో విషాధకర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ మృతి చెందాడు. ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్ బాల్ పోల్…
Read More » -
అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం.. కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.అయోధ్య రామమందిరంపై ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణం చేశారు. ముందుగా బాలరాముడికి మోడీ,…
Read More » -
PM Modi: అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
Pm Modi: అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సప్తర్షి మందిరాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంతోకాలంగా భక్తులు ఎదురుచూస్తున్న…
Read More »