ఆంధ్ర ప్రదేశ్
-
సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభరెడ్డి
సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మీ పాత రాజకీయ స్నేహితుడు ముద్రగడ అంటూ లేఖలో రాసుకొచ్చారు. ‘1995 టీడీపీలో పని చేశాను అప్పటి మీ…
Read More » -
RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా… చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు
RK Roja: తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు…
Read More » -
Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
Tirupati: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించిన మంత్రి అనిగాని సత్యప్రసాద్.
Read More » -
Chandrababu: తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది
Chandrababu: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది…
Read More » -
PM Modi: తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధాకరం
PM Modi: తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలోని విశాఖకు మోదీ వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది. తిరుమల…
Read More » -
Tirupati: ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి
Tirupati: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
Read More » -
Srisailam: శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు
Srisailam: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో.. ఈనెల 11 నుంచి 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాశివరాత్రి, సంక్రాంతి పర్వదినాల్లో…
Read More » -
AP Inter Exams: ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు
AP Inter Exams: ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్టియర్…
Read More » -
AP News: సినిమాను తలపించే సీన్.. టోల్ గేట్ను గుద్దుకుని వెళ్లిన గంజాయి వాహనం..
AP News: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సినిమా సీన్ తలపించింది. టోల్ గేట్ను గుద్దుకుని వెళ్లింది గంజాయి వాహనం. నందిగామ వై జంక్షన్లో లారీ అడ్డుపెట్టి గంజాయి…
Read More » -
Crime News: దారుణ హత్య.. కత్తులతో దాడి చేసి దుండగులు పరార్
Crime News: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ హత్య జరిగింది. చిలకలపూడి గ్రామానికి చెందిన రవిపై దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..…
Read More »