ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. 7నెలల పాలనలో, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో అభివృద్ధి పనులు,…
Read More » -
Guntur: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ డుమ్మా .. మేయర్ మనోహర్ నాయుడు తీవ్ర ఆగ్రహం
Guntur: గుంటూరు మున్సిపల్ కమిషనర్, మేయర్ మధ్య వివాదం కొనసాగుతుంది. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్…
Read More » -
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్…
Read More » -
Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 22 మందికి గాయాలు
Chittoor: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగాసాగరం వద్ద టిప్పర్ను తప్పించబోయిన ట్రావెల్స్ బస్సు.. అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.…
Read More » -
Prakasam: ప్రకాశం జిల్లాలో విషాదం.. ఐదుగురు గల్లంతు.. ముగ్గురి మృతి
Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఐదుగురిలో ముగ్గురు మృతి చెందగా..మరొకరు గల్లంతయ్యారు.…
Read More » -
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది . సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు…
Read More » -
రోడ్డుప్రమాదం.. అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన కారు
Road Accident: కృష్ణా జిల్లా పామర్రు మండలం బందర్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది.…
Read More » -
Tirumala: తిరుమలలో ప్రమాదం.. రెండో ఘాట్రోడ్డులో డివైడర్ను ఢీకొన్న బస్సు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బస్సు ప్రమాదంతో అలిపిరి…
Read More » -
Tirumala: తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం
Tirumala: తిరుమలలోని లడ్డూ కౌంటర్ లో సోమవారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో 47వ లడ్డూ కౌంటర్లో మంటలు చెలరేగాయి. వెంటనే…
Read More » -
Chandrababu: నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
Chandrababu: తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముగ్గులు, క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు…
Read More »