ఆంధ్ర ప్రదేశ్
-
Srikakulam: సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న గాయని మంగ్లీ
శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు గాయని మంగ్లీ. మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందన్నారు మంగ్లీ. తొలిసారిగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించినప్పటికీ..…
Read More » -
తిరుపతిలో కొనసాగుతున్న హైటెన్షన్.. డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
Tirupati: తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ నేత భూమన అభినయ్ బంధువు.. టౌన్ బ్యాంకు వైస్ ఛైర్మన్ ఇళ్ల దగ్గర…
Read More » -
హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం
Hindupuram: చైర్మన్ ఎన్నికల్లో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాగా.. టీడీపీ నుండి 21మంది కౌన్సిలర్లతో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై…
Read More » -
నన్ను కావాలనే ఇరికించారు .. విజ్జిని, పిల్లల్ని తలచుకుంటే బాధేస్తోంది .. ఎస్సై ఆడియో వైరల్
పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్సై సత్యనారాయణమూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన స్నేహితునితో ఫోన్ లో మాట్లాడారు. తాజాగా…
Read More » -
Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే…
Read More » -
Eluru: పిచ్చికుక్కలు స్వైర విహారం… 8 మంది పై దాడి
Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. 8 మందిపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రలంతా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.…
Read More » -
Tanuku: తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్లో.. ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎస్సై మూర్తి. పలు…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు విశ్వక్ సేన్
Tirumala: సితారా మూవీస్తో ఫాంకి అనే సినిమా చేయబోతున్నానని తెలిపారు సినీ నటుడు విశ్వక్ సేన్. వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ప్రతి…
Read More » -
AP News: ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
AP News: ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నాయి. దీంతో ఇవాళ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా..…
Read More » -
Suicide: కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్
Suicide: ఇవాళ వాళ్లిద్దరిది పెళ్లి.. ఇరు కుటుంబాలు.. అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అంతలోనే.. ఓ వార్త వారందరినీ విషాదంలో ముంచింది.…
Read More »