ఆంధ్ర ప్రదేశ్
-
Chandrababu: సంపద సృష్టించి పేదలకు పంచాలి
Chandrababu: సంపద సృష్టించి పేదలకు పంచాలన్నారు సీఎం చంద్రబాబు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల…
Read More » -
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం… కీలక అంశాలపై చర్చి
Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక…
Read More » -
అల్లూరి జిల్లా ఏజెన్సీ బంద్
అల్లూరి జిల్లా ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీలో భారీగా…
Read More » -
కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలంలో కోడిపందాలు ఇంకా కొనసాగుతున్నాయి. కోడిపందాలు, పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వంద మందిని…
Read More » -
Peddi Reddy: అమరావతి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూకబ్జాలపై విజిలెన్స్ నివేదిక !
Peddi Reddy: అమరావతి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 104 ఎకరాల్లో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఏర్పరచుకున్నారు. అటవీ భూములను ఆక్రమించి…
Read More » -
Vishnuvardhan Reddy: అవినీతి మరకలు అంటిపెట్టుకున్న వ్యక్తి కేజ్రీవాల్
Vishnuvardhan Reddy: ఢిల్లీ ప్రజలు గొప్ప విజయాన్ని అందించారన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఢిల్లీ ప్రజలకు ఏపీ బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు…
Read More » -
Avinash Reddy: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది
Avinash Reddy: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. రైతులు…
Read More » -
Vidadala Rajini: ఎమ్మెల్యే పుల్లారావుకు మాజీ మంత్రి విడదల రజిని వార్నింగ్
Vidadala Rajini: ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు నువ్వెక్కడ దాక్కున్న లాక్కు రావడం…
Read More » -
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామి సేవలో తరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి..హుండీలో కానుకలు సమర్పించుకుని మెుక్కులు…
Read More »