ఆంధ్ర ప్రదేశ్
-
Nara Lokesh: మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ
Nara Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్న సంధించి వైసీపీ హాజరుకాకపోవడంతో కౌంటర్ ఎటక్ చేశారు. ఇందుకు సంబంధించిన సమాధానం వైసీపీ…
Read More » -
Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి
Chittoor: చిత్తూరు జిల్లా వి.కోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై వెళ్తున్న బైక్ను కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి…
Read More » -
Nara Lokesh: గత ప్రభుత్వం 117 జీవోతో పేద పిల్లలకు విద్యను దూరం చేసింది
Nara Lokesh: జగన్ జమానాపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. నాడు-నేడు పథకంపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దీంతో నాడు-నేడు పనులపై నివేదిక…
Read More » -
నేడు వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ
Vallabhaneni Vamsi: నేడు వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ షురూ కానుంది. కేసులో కౌంటర్ దాఖలకు మూడుసార్లు…
Read More » -
Bhumana: చంద్రబాబు ఆబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు
Bhumana: హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం…
Read More » -
Virupakshi: చంద్రబాబు, పవన్, లోకేష్ కాలర్ పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
Virupakshi: వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ కాలర్ పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.…
Read More » -
Minister Narayana: ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
Minister Narayana: నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు పట్టణాన్ని అన్ని విధాలు…
Read More » -
AP News: అగ్నిప్రమాదం.. రూ. 50 లక్షల ఆస్తి నష్టం
AP News: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరంలో 4 పొగాకు బ్యారన్లు, 3 గడ్డి పాకలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యా యి. చిట్టూరి వరప్రసాద్, పోలిన…
Read More » -
Nandyala: కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి
Nandyala: నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు. మూడు రోజుల క్రితం త్రాగు నీటి పైప్లైన్లలో మురుగు నీరు కలిసి అస్వస్థకు…
Read More » -
Visakhapatnam: రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు
Visakhapatnam: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్లూఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్గా ధ్రువీకరిస్తూ 2020లో డెన్మార్క్కు…
Read More »