ఆంధ్ర ప్రదేశ్
-
Vallabhaneni Vamsi: నేడు వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ
Vallabhaneni Vamsi: నేడు వల్లభనేని వంశీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. రెండు పిటిషన్లపై విజయవాడ ఎస్సీ-ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారించనుంది. కాగా ఇప్పటికే…
Read More » -
Jana Sena: మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
Jana Sena: మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షలకు పైగా ఈ సభకు హాజరవుతారని జనసేన…
Read More » -
Chandrababu: నేడు మార్కాపురానికి సీఎం చంద్రబాబు
Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం హెలిపాడ్ ద్వారా సీఎం…
Read More » -
Nagababu: నాగబాబుకు మంత్రి పదవి వెనుక బిగ్ సీక్రెట్..
Nagababu: అనుకులంగా ఉన్నప్పుడు ఒకలా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలా ఎవరైనా వ్యవహరిస్తారు. కానీ ఎప్పుడూ ఒకలా వ్యవహరిస్తే అందువల్ల కలిగే లాభాలు ఎక్కువే ఉంటాయి. నష్టాలూ అలాగే…
Read More » -
Palla Srinivasa Rao: వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో విశాఖలో కుంభకోణం
Palla Srinivasa Rao: ఏపీ అసెంబ్లీలో వైసీపీపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యే పల్లా ఆరోపణలు చేశారు. వైసీపీ…
Read More » -
Bhadrachalam: కాలేజీ లెక్చరర్ల వేధిపులు భరించలేక నర్సింగ్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం
Bhadrachalam: భద్రాచలంలో నర్సింగ్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలేజీ లెక్చరర్ల వేధింపులే కారణమంటోంది బాధితురాలు. నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా…
Read More » -
Narayana: గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు
Narayana: విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతుందన్నారు మంత్రి నారాయణ. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు తెలిపారు. గత ప్రభుత్వంలో టీడీఆర్…
Read More » -
Nara Lokesh: ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేయిస్తా
Nara Lokesh: అసెంబ్లీ లాబీలో మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరయ్యారు నిమ్మల. సెలైన్బాటిల్ చేతికి పెట్టుకుని…
Read More » -
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లో వేచివున్న భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న…
Read More » -
ED Raids: నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు
ED Raids: నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. సోషయల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. నిషేధిత PDFతో SDPI పార్టీకి…
Read More »