ఆంధ్ర ప్రదేశ్
-
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు ఓ తల్లి జన్మనిచ్చిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. రోద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ల అనే మహిళ…
Read More » -
GVMCలో పట్టుకోల్పోతున్న వైసీపీ
YCP: GVMC మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వేళ రోజురోజుకి వైసీపీ తన పట్టుకోల్పోతుంది. ఇప్పటికే 93, 94వార్డు కార్పొరేటర్ రాజీనామాతో ఢీలా పడ్డ వైసీపీ, తాజాగా…
Read More » -
Tirupati: అర్ధరాత్రి నర్సింగ్ హాస్టల్లో దూరిన ప్రిన్సిపాల్.. నిర్భంధించిన విద్యార్థినులు
Tirupati: తిరుపతిలోని వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ వర్మకు కొందరు వ్యతిరేకంగా మరికొందరు విద్యార్థినులు సపోర్టింగ్గా నిలుస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి…
Read More » -
Tirupati: తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు.. భూమనకు కూటమి ఎమ్మెల్యేల ఫోన్
తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే గోశాల వద్దకు చేరుకున్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఈ క్రమంలోనే గోశాలలో ఆవుల మృతిపై…
Read More » -
Tirupati: తిరుపతిలో కొనసాగుతున్న హైటెన్షన్
Tirupati: తిరుపతిలో హైటెన్షన్ కొనసాగుతుంది. పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుముర్తి, మాజీ…
Read More » -
అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అమ్ముతున్న ముఠా గుట్టురటైంది. క్రిప్టో కరెన్సీతో డబ్బులు సంపాదిస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఏపీ సీఐడీ ఐజీ రవికృష్ణ. గుంతకల్లు, బెంగళూరులో…
Read More » -
CPI Narayana: టీటీడీ గోశాలను సందర్శించిన సీపీఐ నేత నారాయణ
CPI Narayana: తిరుమల గోశాలను సీపీఐ నేత నారాయణ సందర్శించారు. గోశాలలో పనిచేస్తున్న కార్మికులతో నారాయణ ముచ్చటించారు. తిరుమల పవిత్రతతో పాటు టీటీడీ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం…
Read More » -
Anam Ramanarayana Reddy: ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం
Anam Ramanarayana Reddy: సింహాచలం అప్పన్న చందనోత్సవంఏర్పాట్లపై నలుగురు మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ…
Read More » -
Chandrababu: ఆర్థిక సంఘం అధికారులకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం అధికారులకు సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. ఇక, సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ప్రభుత్వం…
Read More » -
Narayana: మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం
Narayana: రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల…
Read More »