-
తెలంగాణ
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
Hyderabad: తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను మరో ఇద్దరితో కలిసి భార్య హత్య చేసిన సంఘటన హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్లో చోటుచేసుకుంది. బోడుప్పల్ ఈస్ట్…
Read More » -
తెలంగాణ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నామినేటెడ్ పాలక మండళ్లుగా సహకార సంఘాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నామినేటెడ్ పాలక మండళ్లుగా సహకార సంఘాల పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి…
Read More » -
తెలంగాణ
Hyderabad: మండి బిర్యానీలో బొద్దింక.. కస్టమర్ల ఆగ్రహం
Hyderabad: మండి బిర్యానీ తినేందుకు వెళ్లిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. మండి బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. హైదరాబాద్ మలక్పేట పరిధిలోని మూసారాం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి, వెలుపల క్యూలో భక్తులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం…
Read More » -
సినిమా
Priyanka Chopra: ‘వారణాసి’బడ్జెట్ రివీల్ చేసిన ప్రియాంక!
Priyanka Chopra: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమా గురించి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Chandrababu: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి షెడ్యూల్ ఉదయం 09.30 గంటలకు ‘క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్’లో భాగంగా విద్యార్థులతో వర్చువల్ గా సమావేశం కానున్న…
Read More » -
తెలంగాణ
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటీష్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ దుండగులు మెయిల్ చేశారు. విమానాన్ని…
Read More » -
సినిమా
నాగ చైతన్య నుంచి మరో కొత్త సర్ప్రైజ్?
Naga Chaitanya: నాగచైతన్య వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘తండేల్’ తర్వాత ‘వృషకర్మ’ మిస్టిక్ థ్రిల్లర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సర్ప్రైజ్ ప్రాజెక్ట్కు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న టీమిండియా మహిళల జట్టు
విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం…
Read More » -
జాతియం
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఇటీవల ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను…
Read More »