-
ఆంధ్ర ప్రదేశ్
AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే
AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన…
Read More » -
క్రీడలు
PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శ్రీవారిని దర్శించుకున్నారు. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.…
Read More » -
సినిమా
సంక్రాంతి 2026: రెండు చిత్రాలకు మాత్రమే టికెట్ ధరలు పెంపు?
సంక్రాంతి 2026 సీజన్లో ఐదు పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయి. రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంపు ఉండగా మిగతా మూడు సాధారణ ధరలతో రానున్నాయి. వర్డ్…
Read More » -
జాతియం
Maoists: ఒడిశాలో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
Maoists: ఛత్తీస్గఢ్కు చెందిన 22 మంది మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు ఒడిషా డీజీపీ వై.బి. ఖురానియా ముందు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఒక డివిజనల్ కమిటీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Satyakumar: పీపీపీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు
Satyakumar: వైద్య కళాశాలల్లో బాలికల వసతిగృహం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వలేని జగన్కు పీపీపీ గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. జీవ వైవిద్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్తో రూపొందించిన క్యాలెండర్ను…
Read More » -
సినిమా
చిరు – మోహన్లాల్ కాంబినేషన్?
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ కీలక పాత్ర పోషించబోతున్నారనే వార్త సంచలనం రేపుతోంది. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ–జేఎస్పీ అబద్ధాలు బట్టబయలు
టీడీపీ, జేఎస్పీ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేముందు, తర్వాత కూడా ఎప్పటికప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చాయి.వాటిలో ముఖ్యంగా ఇవి: వైసీపీ ప్రభుత్వంతో బ్రాండ్ ఏపీ నాశనం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ–గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
కృష్ణా జిల్లా విజయవాడ- గుడివాడ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోమటిగుంట లాకుల వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ శెట్టి
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More »