-
సినిమా
ఆన్లైన్ మోసానికి బలైన సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్!
GV Prakash: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. ఎక్స్లో ఓ మోసగాడు తల్లి మరణించిందని అబద్ధం చెప్పి డబ్బు అడగ్గా…
Read More » -
తెలంగాణ
ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలి
Online Game: ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్లో పెట్టుబడి పెట్టిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుండుగోలు హైవే సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం…
Read More » -
సినిమా
Dhurandhar: సింహంలా దూసుకొచ్చిన ‘ధురంధర్’.. నెల తిరగకుండానే 1000 కోట్లు!
Dhurandhar: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తోంది ‘ధురంధర్’ సినిమా. ప్రమోషన్లు లేకుండా, పాన్ ఇండియా కాకుండా, సీక్వెల్ హైప్ లేకుండా కేవలం హిందీ వెర్షన్లో…
Read More » -
తెలంగాణ
ఢిల్లీలో నేడు CWC సమావేశం
ఢిల్లీలో నేడు CWC సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్లో CWC భేటీ జరగనుంది. జీ రామ్ జీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసుల హెచ్చరిక
మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అడవిలోకి వెళ్లొద్దని పర్యాటకులకు వార్నింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు ఉన్నట్లు పోలీసులు…
Read More » -
సినిమా
Shambhala: శంభాల విజయంతో ఆది సాయికుమార్కు ఆకర్షణీయ ఆఫర్లు!
Shambhala: ఆది సాయికుమార్ నటించిన చిత్రం శంభాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మొదటి రోజు 3.3 కోట్లు వసూళ్లు సాధించి హిట్ అయింది. ఈ…
Read More » -
అంతర్జాతీయం
జాబిల్లిపై ఫోకస్ చేసిన ప్రపంచ దేశాలు
అకస్మాత్తుగా అనేక దేశాల దృష్టి జాబిల్లిపైకి మారింది. చందమామపై ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోటీ మొదలైంది. చందమామపై ఉన్న అపార ఖనిజ నిక్షేపాలు, నీటి జాడలను…
Read More » -
తెలంగాణ
భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.…
Read More »