-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 10 గంటల…
Read More » -
తెలంగాణ
Patancheru: పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
Patancheru: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం లో 14…
Read More » -
సినిమా
Manchu Vishnu: విష్ణు మంచు కొత్త సినిమా సంచలనం!
Vishnu Manchu: విష్ణు మంచు ‘కన్నప్ప’తో బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఈ డివోషనల్ డ్రామా ఆయన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు కొత్త కమర్షియల్ ఎంటర్టైనర్తో…
Read More » -
తెలంగాణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై హాట్ కామెంట్స్ చేశారు ఆయన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nellore: తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Nellore: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం లేబూరులో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై.. లైంగిక దాడి జరగడం కలకలం రేపింది. లేబూరుకి చెందిన యువకుడు లోకేష్ లైంగిక…
Read More » -
సినిమా
అంకిత్, మానస జోడీతో ఆకట్టుకుంటున్న ‘లవ్ జాతర’ ఫస్ట్ లుక్
Love Jathara: యూజీ క్రియేషన్స్ బ్యానర్పై గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా ‘లవ్ జాతర’ చిత్రం రూపొందుతోంది. తాజాగా టైటిల్తో పాటు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nellore: దారుణం.. భార్యపై కత్తితో దాడి.. అడ్డొచ్చిన అత్తమామలను నరికేశాడు
Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. భార్యపై కత్తితో దాడి చేశాడు భర్త వెంగయ్య. అడ్డొచ్చిన అత్త, మామపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో అత్త…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేడు క్వాంటమ్ వ్యాలీపై జాతీయ వర్క్షాప్
Chandrababu: నేడు విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై కూటమి ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అదేవిధంగా ఇందులో పాల్గొనేం దుకు ఐటీ, ఫార్మా,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు
Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద టెంపోను భారీ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృతిచెందగా..…
Read More » -
News
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి..శ్రీగుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట
Puri Jagannath Rath Yatra : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీగుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో ముగ్గురు మృతి…
Read More »