-
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో చాగంటి కోటేశ్వరరావు
ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడు బ్రహ్మాశ్రీ చాగంటి కోటిశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు…
Read More » -
సినిమా
జననాయగన్ సెన్సార్ గందరగోళం.. రిలీజ్ పై నో క్లారిటీ!
తమిళ స్టార్ హీరో థలపతి విజయ్ చివరి సినిమాగా భావిస్తున్న జననాయగన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం తీవ్ర సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. పొంగల్ సందర్భంగా జనవరి…
Read More » -
తెలంగాణ
రేపు ఆదిలాబాద్ జిల్లా పర్యటించనున్న సీఎం రేవంత్
ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లను చేస్తుంది. ఈ టూర్లో ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,…
Read More » -
సినిమా
సంక్రాంతికి ఆశిక, డింపుల్ గ్లామర్ బాంబులు!
మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈసారి గ్లామర్ ట్రీట్ గా స్ట్రాంగ్ హిట్ అయింది. ఆశిక రంగనాథ్, డింపుల్ హయాతి ల స్క్రీన్ ప్రెజెన్స్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Goods Train: కావాలిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Goods Train: నెల్లూరు జిల్లా కావలిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజాముద్దీన్ నుండి రేణిగుంటకి పాల సేకరణకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని…
Read More » -
తెలంగాణ
ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ స్పీకర్ తీర్పు ఇవ్వనుంది. ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. కాలె యాదయ్య, పోచారం…
Read More » -
తెలంగాణ
మేడారంలో ఘనంగా గుడిమెలిగే పండుగ
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే పండుగ ఘనంగా జరిగింది. సమ్మక్క, సారలమ్మ దేవాలయంలో గుడి మెలిగే క్రతువును…
Read More » -
తెలంగాణ
మహిళలతో కలిసి స్టెప్పులేసిన మల్లారెడ్డి
హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యాక్రమాల్లో పాల్గొంటూ అందరితో కలిసి సందడి చేస్తున్నారు. పండగ…
Read More » -
వ్యాపారం
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల జోరుతోదేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 245 పాయింట్లు…
Read More » -
తెలంగాణ
సికింద్రాబాద్ రాణిగంజ్లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ రాణిగంజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచరాం అందుకున్న ఫైర్ సిబ్బంది.. అక్కడికి…
Read More »