-
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila Son: వైఎస్సార్ మనవడు రాజా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ
YS Sharmila Son: ఆంధ్రప్రదేశ్ హాట్ హాట్ పాలిటిక్స్ కు వేదిక కానుందా…….ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరలేవబోతుందా……ఇప్పటి వరకు అన్నా, చెల్లెలు మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
దారుణం.. 8 నెలల చిన్నారిని చంపేసిన తండ్రి
కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. నీటి డ్రమ్ములో ముంచి 8 నెలల చిన్నారిని తండ్రి వీరేష్ చంపేశాడు. అంతేకాకుండా భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి ప్రయత్నించాడు.…
Read More » -
సినిమా
Sivakarthikeyan: షాకిస్తున్న శివకార్తికేయన్ కొత్త ప్రాజెక్ట్స్!
Sivakarthikeyan: శివకార్తికేయన్ తన కొత్త సినిమా ప్రాజెక్ట్స్తో సందడి చేస్తున్నాడు. సిబి, వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. విక్రమ్ వేద డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రితో కూడా చర్చలు…
Read More » -
జాతియం
బోధన్లో ఉగ్ర కలకలం.. అనుమానితుడి అరెస్ట్
బోధన్ పట్టణంలో ఉగ్రవాదుల కదలికలు ప్రజలను భయపెడుతున్నాయి. నిన్న ఢిల్లీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని అనీసనగర్లో ఉగ్రవాది డ్యానిష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి…
Read More » -
తెలంగాణ
BRS: జూబ్లీహిల్స్ బైపోల్పై సీరియస్గా దృష్టి పెట్టిన బీఆర్ఎస్
BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని…
Read More » -
సినిమా
Kishkindapuri: బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి ప్రీమియర్ టాక్..
Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన కొత్త సినిమా “కిష్కింధపురి” ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.…
Read More » -
జాతియం
Kashi: గరుడ పురాణంలో కాశీకి సంబంధించిన సీక్రెట్స్
Kashi: హిందూ మతంలో కాశీని మోక్షానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇక్కడ శివుడు స్వయంగా నివసిస్తాడు. ఇక్కడ మరణించిన జీవులకు జనన మరణ చక్రం నుంచి విముక్తిని ఇస్తాడు.…
Read More » -
సినిమా
ఓజి ట్రైలర్ జోష్!
పవన్ కళ్యాణ్ ఓజి సినిమా అభిమానుల్లో జోష్ రేపుతోంది. యూఎస్లో భారీ బుకింగ్స్తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ట్రైలర్ సెప్టెంబర్ 15న రాబోతోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన…
Read More » -
తెలంగాణ
Hyderabad: కుక్కర్తో తలపై కొట్టి .. కూకట్పల్లిలో మహిళ హత్య
హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. రేణు అగర్వాల్ను పనిమనుషులు హర్ష్, రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల, వారికి 18 గంటల సమయం…
Read More »