-
సినిమా
Karuppu: సూర్య కరుప్పు వాయిదా?
Karuppu: సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా సంక్రాంతి రిలీజ్పై సందిగ్ధత నెలకొంది. భారీ చిత్రాలతో పోటీ ఉండటంతో సమ్మర్ రిలీజ్ను ఎంచుకునే యోచనలో సూర్య టీమ్ ఉంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత
Tirumala: తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అధికారులు. భక్తులకు టీటీడీ…
Read More » -
తెలంగాణ
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
Maoists: వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాత పోలీసుల ఎదుట లొంగిపోయింది.. మావోయిస్టు పార్టీలో కీలకమైన…
Read More » -
సినిమా
ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్!
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానులు భారీ ఆసక్తి చూపిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఒంటరి ఏనుగు హల్చల్.. అటవీశాఖ అధికారిపై దాడి
చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అటవీశాఖ అధికారిపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఎఫ్ఆర్వో సుకుమార్ కాలు విరిగింది. గాయపడ్డ అధికారిని…
Read More » -
తెలంగాణ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నకిలీ సిగరెట్లు పట్టివేత
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నకిలీ సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ సిగరెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 57వేల…
Read More » -
సినిమా
జాంబీ రెడ్డి 2 హవా!
Zombie Reddy 2: జాంబీ రెడ్డి సినిమాకు సీక్వెల్ రానుంది! ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది.…
Read More » -
తెలంగాణ
ఒకే ఇంటి పై రెండు పిడుగులు
ఒకే ఇంటిపై రెండు పిడుగులు పడి ఇల్లు ధ్వంసమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ…
Read More » -
తెలంగాణ
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ మాదాపూర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయ్యప్ప సొసైటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా…
Read More » -
జాతియం
వినాయక నిమజ్జనంలో ఘోర విషాదం.. 8 మంది దుర్మరణం
కర్ణాటకలో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న గణేష్ నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు…
Read More »