-
సినిమా
పవన్ సిగ్గుపై సమంత సంచలన వ్యాఖ్యలు?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సక్సెస్తో జోష్లో ఉన్నారు. అయితే, సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ సిగ్గుపడే సంఘటన గురించి…
Read More » -
తెలంగాణ
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొండా ఫ్యామిలీ
కొండ దంపతులను ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారా బీసీ మహిళ కు చెందిన మంత్రిత్వ శాఖలో రెడ్డిల పెత్తనాన్ని ఎదిరించినందుకే ఇబ్బందులా. ఒకపక్క కొండ సురేఖను మంత్రి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Travels Bus: పేలిన టైరు.. ట్రావెల్స్ బస్సు దగ్ధం
బస్సు టైర్ పేలి బస్సు దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు…
Read More » -
సినిమా
డ్యూడ్ ఎలా ఉందంటే?
Dude: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా ‘డ్యూడ్’ సినిమా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం యూత్ను ఆకట్టుకుంటోంది. పాటలు హిట్ అయిన…
Read More » -
తెలంగాణ
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ కోరారు. ఎన్నికలకు వెళ్లమని సుప్రీం చెప్పింది కదా అని హైకోర్టు…
Read More » -
వ్యాపారం
Gudivada Amarnath: గూగుల్తోనే ఆ మాట చెప్పించండి
Gudivada Amarnath: గూగుల్ డేటా సెంటర్ రాకతో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్న అధిరార పార్టీ ఆ విషయాన్ని గూగుల్తోనే చెప్పించాలని డిమాండ్ చేశారు…
Read More » -
సినిమా
తెలుసు కదా ఆకట్టుకుందా?
Telusu Kada: సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా గ్రాండ్గా విడుదలైంది. నీరజ కోన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమా పాటలు హిట్ అయినా, ట్రైలర్…
Read More » -
తెలంగాణ
జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల…
Read More » -
తెలంగాణ
KTR: పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో ముందడుగు
KTR: తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని డివైస్ పార్క్లో హ్యూవెల్ సంస్థ…
Read More » -
తెలంగాణ
హనుమాన్ విగ్రహం ధ్వంసం
మేడ్చల్ జిల్లా రాంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రామాలయం వద్ద ఉన్న హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నిందితులపై కఠిన చర్యలు…
Read More »