-
సినిమా
బాలయ్య-నయన్ జోడీ రిపీట్?
నటసింహం బాలకృష్ణ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనుంది. ఎన్బీకె కెరీర్లో అతిపెద్ద స్థాయి చిత్రంగా ఈ సినిమా ఆకట్టుకుంటోంది.…
Read More » -
తెలంగాణ
Jupally Krishna Rao: కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు!
Jupally Krishna Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం చేశారు. కళ్యాణ్ నగర్, హైమవతి నగర్లో…
Read More » -
తెలంగాణ
Talasani Srinivas Yadav: ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది కాంగ్రెస్
Talasani Srinivas Yadav: తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్లోని బన్సీలాల్పేట్లో ఆటో డ్రైవర్లతో ముఖా…
Read More » -
సినిమా
Shruti Haasan: కమల్పై శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు!
Shruti Haasan: కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తన తండ్రి ప్రభావం గురించి మాట్లాడారు. ఆయన యాక్టింగ్తో తన నటనను పోల్చడం సహజమని చెప్పారు. బాక్సాఫీసు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఆర్కే బీచ్లో కొట్టుకుపోయిన యువకుడు
విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం దగ్గర ప్రమాదం జరిగింది. స్నానానికి వెళ్లి అలల్లో కొట్టుకుపోయాడు ఓ యువకుడు. స్నేహితులతో నిఖిల్తో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలోని శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు
కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, శివుడిని ఆరాధిస్తూ దీపారాధన చేస్తున్నారు.…
Read More » -
సినిమా
‘డ్రాగన్’అప్డేట్.. నీల్ ఏం చేస్తున్నాడంటే?
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రం షూటింగ్పై కొత్త అప్డేట్ వైరల్ అవుతోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత…
Read More » -
తెలంగాణ
KTR: కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం
KTR: కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెిపారు. ఆత్మహత్య…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలు
పరకామణి చోరీ కేసును అత్యవసరంగా CBCIDతో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలన్న స్పష్టం చేసింది. నిందితుడు…
Read More » -
తెలంగాణ
కేటీఆర్ చొరవతో భారత్ చేరుకున్న గల్ఫ్ బాధితుడు
ఏజెంట్ మోసంతో గల్ఫ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండాలనికి చెందిన బాలసాని గౌరయ్య ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో…
Read More »