-
జాతియం
ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు
ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణీకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…
Read More » -
జాతియం
UP: యూపీలో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
UP: ఉత్తర్ప్రదేశ్లో రైలు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లోని చునార్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫాంపై కాకుండా ట్రాక్వైపు ప్రయాణీకులు దిగడంతో ఎదురుగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఆరుగురు…
Read More » -
సినిమా
అక్షయ్పై 100 కోడిగుడ్ల వర్షం?
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా కోసం పడిన కష్టాలు అంతా ఇంతా కాదు. ‘ఖిలాడి’ చిత్రంలో 100 కోడిగుడ్లు విసరడంతో శరీరమంతా గాయాలయ్యాయి.…
Read More » -
అంతర్జాతీయం
Zohran Mamdani: ట్రంప్నకు షాక్.. న్యూయార్క్ నగర మేయర్గా జొహ్రాన్ మమ్దానీ
Zohran Mamdani: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతతి సంతతికి చెందిన వ్యక్తులు,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Karthika Pournami: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి..దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chittoor: దారుణం.. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి
Chittoor: చిత్తూరు జిల్లా కొదమడుగులో దారుణం చోటు చేసుకుంది. అడవి జంతువు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరితో…
Read More » -
సినిమా
The Girlfriend: ‘ది గర్ల్ఫ్రెండ్’ సెన్సార్ పూర్తి!
The Girlfriend: రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. సెన్సార్ పనులు…
Read More » -
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో…
Read More » -
అంతర్జాతీయం
భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
అమెరికా వాళ్లు తన్ని తగలేశారు.. ఇప్పుడు కెనడా వంతు వచ్చింది..? ఇండియన్స్ లక్ష్యంగా కెనడా చట్టాలకు పదును పెడుతోంది. చదువుకోడానికి అంటూ కెనడా వెళ్తూ అక్కడ ఉపాధి,…
Read More » -
జాతియం
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్పూర్ జిల్లాలోని జైరామ్నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో…
Read More »