-
జాతియం
యూపీలోని గ్యాంగ్స్టర్ల స్థావరాలపై యోగి సర్కార్ కొరడా
బరేలీ హింసాకాండకు పాల్పడిన మౌలనా తౌకీర్ రజా సన్నిహితుడు మహ్మద్ ఆరిఫ్కు చెందిన అక్రమ ఆస్తులను యోగి సర్కార్ నేలమట్టం చేసింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Palnadu: పల్నాటి వీరుల తిరునాళ్లలో అపశ్రుతి.. ఒకరు మృతి
Palnadu: పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా దేవుడి విగ్రహాలు కడిగేందుకు ఇద్దరు వ్యక్తులు నాగులేరు వాగులో దిగారు. విగ్రహాలు కడుగుతుండగా…
Read More » -
తెలంగాణ
నేడు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్ల జారీ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం…
Read More » -
తెలంగాణ
ఓఆర్ఆర్పై కారులో మంటలు.. సజీవదహనమైన డ్రైవర్
మేడ్చల్ జిల్లా శామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఎకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. శామీర్పేట్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్ప పీడనం బలపడుతోంది. వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశముంది. ఎల్లుండికి తుఫాన్గా…
Read More » -
తెలంగాణ
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హాజరుకాబోతున్నారు.…
Read More » -
సినిమా
Kriti Sanon: ధనుష్ పై కృతి సనన్ పొగడ్తల వర్షం!
Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ తమిళ స్టార్ ధనుష్ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించింది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో కలిసి నటించిన అనుభవం గురించి…
Read More » -
జాతియం
Mohan Bhagwat: హిందువులు లేకుంటే ప్రపంచమే ఉండదు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Mohan Bhagwat: భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోంది. మనపై ముస్లింలు ఎన్ని దాడులు చేసినా… ఎన్ని సవాళ్లు విసిరినా… వారితో కలిసే ఉంటున్నాం.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించారు. భువనేశ్వరి బోటులో సరదాగా షికారుకెళ్లారు. కనుక చియమ్మ ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కనకనచియమ్మ ఆలయం వద్ద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఉన్నట్లు తెలుస్తోంది.…
Read More »