తెలంగాణ
Kamareddy: ఎస్బీఐ ఏటీఎంలో చోరీ.. గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు

Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లంలోని SBI ATMలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు ఎత్తుకెళ్లారు దొంగలు. ఏటీఎంలో 17 లక్షల వరకు క్యాష్ ఉందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.