తెలంగాణ

Thummala: రైతుల సంక్షేమం విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శం

Thummala: రైతుల సంక్షేమం విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్న రైతులకు ఏ పథకాలను ఆపడం లేదన్నారు. రైతు భరోసా కోసం మమరో 1313 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతు భరోసా నిధులు జమ అవుతాయన్నారు.

బీఆర్ఎస్ నాయకులకు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. సాగు సమయానికి రైతు బంధు నిధులు ఎప్పుడూ పడలేదన్నారు. ప్రతిసారి ఆలస్యంగానే వానాకాలం రైతు బంధు నిధులు వచ్చావని ఆయన విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button