తెలంగాణ

KTR: కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

KTR: బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉ. 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా -ఈ కార్‌ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసులు ఇచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button