తెలంగాణ
-
లావణ్యతో నార్సింగి డీఐ శ్రీనివాస్ వీడియో కాల్స్
నార్సింగి డీఐ శ్రీనివాస్ను సైబరాబాద్ సీపీ ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. లావణ్యతో తరచూ వాట్సాప్లో వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుతూ శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నారు. ఈ…
Read More » -
MLC Kavitha: రేవంత్రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగింది
MLC Kavitha: కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రేవంత్రెడ్డి ఏడాది పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందని మండిపడ్డారు. మహిళలు బయటకు వెళ్లాలంటేనే…
Read More » -
Medchal: ఫీజ్ కట్టలేదని మందలించిన ప్రిన్సిపాల్.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Medchal: మేడ్చల్ జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య స్కూల్ మేనేజ్మెంట్ వేధింపులు మరింత రెట్టింపు అయ్యాయి. ఫీజు కట్టలేదని విద్యార్థినిని.. ప్రిన్సిపాల్ రమాదేవి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన…
Read More » -
Medaram: మేడారంలో మినీ జాతర ప్రారంభం
Medaram: మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ మినీ జాతర కు 5కోట్ల…
Read More » -
Hyderabad: టెంపుల్లో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు
Hyderabad: హైదరాబాద్ టప్పాచబుత్రా హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల కలకలం రేపాయి. ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దను దుండగులు పడేశారు. శివాలయంలో పూజలు చేసేందుకు వచ్చిన…
Read More » -
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో తాగునీటి కష్టాలు
Nirmal: అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరు పక్కదారి పడుతోంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని పలు గ్రామాల్లో.. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు.…
Read More » -
ఏపీ కోళ్లపై బ్యాన్… తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్పోస్ట్లు ఏర్పాటు
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు. ఆంధ్రా నుంచి కోళ్లను తెలంగాణకు అనుమతించవద్దని…
Read More » -
Harish Rao: ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన
Harish Rao: తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోం గార్డులకు.. 12 రోజులు గడుస్తున్నా…
Read More » -
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
Revanth Reddy: స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.…
Read More » -
KTR: ఈనెల 17న ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలన్న కేటీఆర్
KTR: హరితహారం ద్వారా తెలంగాణ భూ తల్లికి ఆకుపచ్చని చీర చుట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఆయన జన్మదినం సందర్బంగా.. ఈనెల 17న ప్రతి ఒక్కరూ మూడు…
Read More »