తెలంగాణ
-
Hyderabad: మహిళా ఉద్యోగులకు హైదరాబాద్ సేఫ్
Hyderabad: మహిళా ఉద్యోగులకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళలకు వివిధ రంగాల్లో అత్యంత ప్రోత్సాహం లభిస్తున్న రాష్ట్రాల…
Read More » -
Damodar: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీ
Damodar: హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. వైద్య…
Read More » -
Hyderabad: కూకట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరికి తీవ్రగాయాలు
Hyderabad: కూకట్ పల్లి బాగ్ అమీర్లో పేలుడు సంభవించింది. జయ భవాని గోల్డెన్ ఇన్ఫోసిస్టమ్ ఎలక్ట్రికల్ అండ్ గ్యాస్ సర్వీసెస్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో…
Read More » -
Niranjan Reddy: ఏడాదిలోనే 450 మంది రైతులు ఆత్మహత్యలు
Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు మేలు చేయకపోగా ఇంకా ఇబ్బందులకు గురి చేసిందన్నారు నిరంజన్…
Read More » -
తెలంగాణలో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
Telangana: మహిళలకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ…
Read More » -
Hyderabad: నిజాంపేట్లో హైడ్రా కూల్చివేతలు
Hyderabad: హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇందిర్మ గృహాలు, బాలాజీనగర్ రోడ్డులో ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేస్3…
Read More » -
హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్
హైదరాబాద్ లంగర్ హౌస్లోని ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఫైర్ మరియు ట్రాఫిక్, జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా స్కూల్ను నడిపిస్తున్నారని విద్యాశాఖ అధికారులు…
Read More » -
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్
తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్…
Read More » -
Hyderabad: దారుణం.. విద్యార్ధులు బొట్టు పెట్టుకుని వచ్చారంటూ చితకబాదిన ప్రిన్సిపల్
హైదరాబాద్ పెద్దఅంబర్ పేట్ లో దారుణం చోటు చేసుకుంది. కండర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారు అని ప్రిన్సిపల్…
Read More » -
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంలో విచారణ
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును న్యాయమూర్తులు గవాయ్, అగస్టీన్ విచారించనున్నారు. తమ పార్టీ నుండి కాంగ్రెస్ లో…
Read More »