-
ఆంధ్ర ప్రదేశ్
ఒంగోలు పోలీస్ కార్యాలయంలో హెలికాఫ్టర్ ల్యాండింగ్
ఒంగోలు పోలీస్ కార్యాలయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ఆయిల్ ఫిల్ చేసుకునేందుకు ల్యాండ్ చేసినట్లుగా అధికారులు…
Read More » -
సినిమా
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై అప్డేట్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాల తర్వాత, త్రివిక్రమ్తో కొత్త ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నారు. నిర్మాత నాగవంశీ తాజా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: హార్టికల్చర్ హబ్ చేస్తానని బాబు మాయ మాటలు చెబుతున్నారు
Avinash Reddy: పులివెందుల నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు ఇవ్వకపోవడంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గండికోట, పైడిపాలెం, పివిఆర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా చెరువులకు…
Read More » -
తెలంగాణ
ఉప్పల్ ఫ్లై ఓవర్ పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి
యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంతో హైదరాబాదీలు, జిల్లాలకు వెళ్లేవాళ్లు ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నారు.…
Read More » -
సినిమా
సిద్-కియారా ఇంట కిలకిల!
Kiara Advani: బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారారు. వీరికి పండంటి ఆడపిల్ల జన్మించగా, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సోషల్ మీడియాలో…
Read More » -
తెలంగాణ
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్
మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు ACB కోర్టు రిమాండ్ విధించింది. మురళిధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
హిందూపురం నియోజకవర్గంలో మంత్రి సత్యప్రసాద్ పర్యటన
Satya Prasad: ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన…
Read More » -
సినిమా
Pooja Hegde: స్పెషల్ సాంగ్లతో సంచలనాలు సృష్టిస్తున్న పూజా హెగ్డే!
Pooja Hegde: పూజా హెగ్డే సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. స్పెషల్ సాంగ్లతో ఆకట్టుకుంటూ భారీ రెమ్యూనరేషన్తో వార్తల్లో నిలుస్తోంది. కూలీ చిత్రంలో మోనిక సాంగ్ లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు
చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. యల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నష్టం చేశాయి. ఏడు ఏనుగుల మంద వ్యవసాయ క్షేత్రంలోని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల…
Read More »